హైదరాబాద్, వెలుగు: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ముగ్గురు వెలుగు ఫొటోగ్రాఫర్లు అవార్డులు గెలుచుకున్నారు. న్యూస్ పిక్చర్స్ కన్సొలేషన్ విభాగంలో సిద్దిపేటకు చెందిన మహిమల భాస్కర్రెడ్డి, కేటగిరీ 2 విభాగంలో వరంగల్కు చెందిన చేటి శ్రీనివాస్ (ప్రాజెక్టులు), కేటగిరీ 3లో కరీంనగర్కు చెందిన అజయ్పాల్సింగ్ (పండుగలు) ఎంపికయ్యారు. విజేతల వివరాలను తెలంగాణ రాష్ట్ర ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ శనివారం ప్రకటించింది. జర్నలిస్టుల అసోసియేషన్, ప్రభుత్వ పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ కలిసి ఈ పోటీలు నిర్వహించాయి. ఆగస్టు 19న ఉదయం 10 గంటలకు రవీంద్రభారతిలో బహుమతుల ప్రదానోత్సవం ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షుడు జి.భాస్కర్ తెలిపారు.
ముగ్గురు వెలుగు ఫొటోగ్రాఫర్లకు అవార్డులు
- తెలంగాణం
- August 18, 2019
లేటెస్ట్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..