యాచారం దవాఖానకు అంబులెన్స్ డొనేట్

యాచారం దవాఖానకు అంబులెన్స్ డొనేట్

ఇబ్రహీంపట్నం, వెలుగు: యాచారం ప్రభుత్వ దవాఖానకు తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్(లాక్టాలిస్​ ఇండియా గ్రూప్స్) వారు అంబులెన్స్​ డొనేట్​ చేశారు. సోమవారం యాచారంలోని సామాజిక ఆరోగ్యకేంద్రానికి ఓమ్నీ వెహికల్​ అందజేశారు. కార్యక్రమంలో లాక్టాలిస్​ ఇండియా గ్రూప్స్ హెచ్​ఆర్​ డైరక్టర్​ నరేశ్​, డిప్యూటీ ఇండస్ట్రియల్​ డైరెక్టర్​ రవిదేవరాజు, సిబ్బంది పాల్గొన్నారు.