హైదరాబాద్, వెలుగు: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ సీట్లను గెలుచుకోవడంపై బీజేపీ హైకమాండ్ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ ఆఫీసు బేరర్ల మీటింగ్ జరగనుంది. దీనికి చీఫ్ గెస్టుగా పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు. పార్టీ స్టేట్చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ భేటీకి ఎంపీ లక్ష్మణ్, జిల్లాల బీజేపీ అధ్యక్షులు, ఇన్చార్జ్లు అటెండ్ కానున్నారు. కేంద్ర పథకాలపై బూత్ స్థాయిలో ప్రచారం చేయడమే లక్ష్యంగా మీటింగ్ నిర్వహిస్తున్నారు. 2019 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 సీట్లను గెలుచుకోగా.. ఈసారి వాటిని రెట్టింపు చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ హైకమాండ్ ఉంది. శుక్రవారం జరిగే సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, బూత్ స్థాయి పర్యవేక్షణ వంటి అంశాలపై చర్చించి యాక్షన్ప్లాన్ నిర్ణయించనున్నారు.
ఇవాళ బీజేపీ ఆఫీసు బేరర్ల మీటింగ్.. చీఫ్ గెస్టుగా తరుణ్ చుగ్
- హైదరాబాద్
- December 15, 2023
లేటెస్ట్
- Raju Yadav Trailer: తేజ సజ్జ చేతుల మీదుగా గెటప్ శ్రీను రాజు యాదవ్ ట్రైలర్ రిలీజ్
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- గ్రామాల్లోకి కోతులొస్తే కేసీఆర్ బొమ్మ పెట్టండి: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
- PBKS vs CSK: దూబే గోల్డెన్ డక్.. చెన్నైకి షాక్ల మీద షాక్లు
- ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ
- Health News: సమ్మర్ సీజన్.. ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే అంతే సంగతి...
- పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం... ముఖేష్ కుమార్ మీనా
- తెలంగాణ మర్లపడ్డది.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారం మాదే: కేసీఆర్
- కోవిషీల్డ్ వాక్సిన్ తీసుకున్న వాళ్లకు హార్ట్ఎటాక్ వస్తుందా?
- T20 World Cup 2024: సరైన ప్రాక్టీస్ లేదు.. మేం ప్రపంచ కప్ గెలిచేది కష్టమే: బంగ్లా ఆల్రౌండర్
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు