రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం : కొత్త రెవెన్యూ చట్టం, RTC సమ్మెపై చర్చ

రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం : కొత్త రెవెన్యూ చట్టం, RTC సమ్మెపై చర్చ

రేపు  స్టేట్ కేబినెట్  సమావేశం కానుంది.  రేపు సాయంత్రం  4 గంటలకు  సీఎం అధ్యక్షతన  సెక్రటేరియేట్ లో  భేటీ అవ్వనుంది  మంత్రివర్గం. ఈ సమావేశంలో కొత్త  రెవెన్యూ చట్టంపై  ప్రధానంగా  చర్చించనున్నారు  మంత్రులు. మరోవైపు సెక్రటేరియట్  కూల్చివేత,  కొత్త సెక్రటేరియట్  డిజైన్ లు, ఆర్టీసీ  సమ్మె, ఉద్యోగుల  సమస్యలతో పాటు… హుజూర్ నగర్  బై పోల్ పై  సమావేశంలో చర్చించనున్నట్లు  తెలుస్తుంది.