
- 12 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ
గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 12 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన సనత్నగర్ఇన్స్పెక్టర్ పురేందర్రెడ్డిని సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న కె.శ్రీనివాసులును సనత్నగర్ కు
సీఏటీ ఇన్స్పెక్టర్సతీశ్ ను దుండిగల్కు, దుండిగల్ ఇన్స్పెక్టర్ శంకరయ్యను సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్కు బదిలీ చేశారు. కూకట్పల్లి ట్రాఫిక్ఇన్స్పెక్టర్గా ముత్తు యాదవ్నియమితులయ్యారు. వీరితోపాటు మరో 8 మంది పలు పీఎస్లకు డీఐలుగా, సైబర్ క్రైమ్, సీసీఎస్ఇన్స్పెక్టర్లుగా బదిలీ అయ్యారు.