హైదరాబాద్లో 12 మంది ఇన్​స్పెక్టర్లు బదిలీ

హైదరాబాద్లో 12 మంది ఇన్​స్పెక్టర్లు బదిలీ
  • 12 మంది ఇన్​స్పెక్టర్లు బదిలీ

గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్​ పరిధిలోని 12 మంది ఇన్​స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ అవినాష్​మహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన సనత్​నగర్​ఇన్​స్పెక్టర్ పురేందర్​రెడ్డిని సీపీ ఆఫీసుకు అటాచ్ చేశారు. కూకట్​పల్లి ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న కె.శ్రీనివాసులును సనత్​నగర్ కు

సీఏటీ ఇన్​స్పెక్టర్​సతీశ్ ను దుండిగల్​కు, దుండిగల్ ఇన్​స్పెక్టర్ శంకరయ్యను సైబర్ క్రైమ్ పోలీస్​స్టేషన్​కు బదిలీ చేశారు. కూకట్​పల్లి ట్రాఫిక్​ఇన్​స్పెక్టర్​గా ముత్తు యాదవ్​నియమితులయ్యారు. వీరితోపాటు మరో 8 మంది పలు పీఎస్​లకు డీఐలుగా, సైబర్ క్రైమ్, సీసీఎస్​ఇన్​స్పెక్టర్లుగా బదిలీ అయ్యారు.