నిజామాబాద్ : పీకల దాకా తాగాడు. ఆ మైకంలో ఆత్మహత్య చేసుకోబోయాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెయింటర్ గా పనిచేస్తున్న స్వామి అనే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడు. తాగిన మత్తులో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూనే… తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటి మీద పోసుకోని నిప్పంటించుకున్నాడు స్వామి. వెంటనే స్పందించిన స్థానికులు… మంటలను అర్పివేశారు. గాయాలైన స్వామిని ట్రీట్ మెంట్ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు డాక్టర్లు. స్వామి కిందటి సంవత్సరం కూడా… తాగిన మైకంలో అంగడి బజార్ లో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని గుర్తించారు పోలీసులు.
తాగిన మైకంలో నిప్పంటించుకున్నాడు
- తెలంగాణం
- August 12, 2020
లేటెస్ట్
- బెటాలియన్లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన
- MI vs LSG: 2025 ఐపీఎల్.. తొలి మ్యాచ్కు హార్దిక్ పాండ్య దూరం
- Chandrakanth: నేను ఉండను చనిపోతాను అని చెప్పాడు.. చంద్రకాంత్ మృతిపై కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్
- ఎయిర్ఫోర్స్లో మ్యుజీషియన్ ఉద్యోగాలు
- ముత్తారం మండలంలో చెట్ల నరికివేతపై చర్యలు
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు
- పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు
- ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
- ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు
Most Read News
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- Forbes List 2024: దరిదాపుల్లో లేని కోహ్లీ.. అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 10 అథ్లెట్లు వీరే
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి