బాసర, వెలుగు: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ) బాసర, మహబూబ్నగర్ క్యాంపస్లలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల జాబితాను శనివారం వీసీ గోవర్ధన్ రిలీజ్ చేశారు.
ఎంపికైన విద్యార్థులకు జూన్ 5,6,8 తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు.
