మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇవాళ టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంత్రులు, కార్యకర్తలతో పెద్దఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నామినేషన్ కార్యక్రమం జన సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బైపోల్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామితో కలిసి.. మునుగోడు మండలంలో ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి చౌటుప్పల్, నారాయణపురంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మునుగోడు ఎన్నికలు, భారత్ జోడో యాత్రపై గాంధీభవన్ లో సమావేశం కానున్నారు. ప్రధాన పార్టీల ప్రచారంతో మునుగోడు బిజీగా మారింది.
ఇయ్యాళ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లనున్న టీఆర్ఎస్ అభ్యర్థి
- నల్గొండ
- October 13, 2022
లేటెస్ట్
- ఏపీలో ఎవరు గెలిచినా.. సత్సంబంధాలు కొనసాగిస్తం : సీఎం రేవంత్ రెడ్డి
- బ్యాంకులకు 3వేల 400 కోట్ల మోసం.. DHFL మాజీ డైరెక్టర్ అరెస్ట్
- Kalki 2898 AD: ప్రభాస్ కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!..ఎప్పుడు..ఎక్కడో తెలుసా?
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- ఏపీలో ఘోర ప్రమాదం.. ఐదుగురు కూలీలు మృతి
- DC vs LSG: పొరెల్, స్టబ్స్ హాఫ్ సెంచరీలు.. లక్నో ఎదుట భారీ టార్గెట్
- నటి కంగనా రనౌత్ ఆస్తులు ఎన్నంటే?
- Theatre Artist MC Chacko: 7000 వేదికలపై ప్రదర్శించిన..ప్రముఖ రంగస్థల కళాకారుడు కన్నుమూత
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు