డబ్ల్యూఆర్ఆర్ పేరుతో లూటీకి టీఆర్ఎస్ స్కెచ్

డబ్ల్యూఆర్ఆర్ పేరుతో లూటీకి టీఆర్ఎస్ స్కెచ్

టీఆర్ఎస్ సర్కారుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో టీఆర్ఎస్ మరో లూటీకి శ్రీకారం చుట్టిందని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా వరంగల్ రింగ్ రోడ్డు పేరుతో రైతులు సాగు భూములను లాక్కునేందుకు ప్లాన్ వేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇందుకోసం వారు అక్కడి రైతులకు నరకం చూపుతున్నారని విమర్శించారు. ప్లాన్ ప్రకారమే టీఆర్ఎస్ నాయకులు చాలాకాలం క్రితమే ఆ ప్రాంతం చుట్టుపక్కల తక్కువ ధరలకే భూములు సేకరించారని ఆరోపించారు. 

మరిన్ని వార్తల కోసం..

దేశ ద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దు

మద్యం మత్తులో బూతులు తిడుతూ.. సెక్రటరీని కొట్టిన టీఆర్ఎస్ లీడర్