హైదరాబాద్: రాష్ట్ర లా సెట్, పీజీ ఎల్సెట్-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను శుక్రవారం ఉన్నతవిద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. 3 ఏళ్ల లా కోర్సు ఎంట్రెన్స్కు 15,398 మంది హాజరుకాగా.. 12,103 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. 5 ఏళ్ల లా కోర్సు ఎంట్రెన్స్కు 3,973 మంది హాజరుకాగా 2,477 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. పీజీ ఎల్సెట్ కు 2,188 మంది హాజరుకాగా ఈ పరీక్షల్లో 1,992 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. అక్టోబర్ 9న టీఎస్ లా సెట్, పీజీ ఎల్సెట్ పరీక్షలు నిర్వహించారన్నారు. పరీక్షలకు మొత్తం 30,310 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 21,520 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు ఉన్నత విద్యామండలి చైర్మైన్ పాపిరెడ్డి.
లా సెట్, పీజీ ఎల్సెట్-2020 ఫలితాలు విడుదల
- తెలంగాణం
- November 6, 2020
లేటెస్ట్
- దొంగ ఓటుకు యత్నం.. దొరికిపోయిన యువతి
- దేశ అంతరిక్ష పరిశ్రమను 10 బిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం: ఎంఎస్.సోమనాథ్
- DC vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఓడితే ఢిల్లీ ఇంటికే!
- ప్రధాని మోదీ ఆస్తి ఎంతో తెలుసా?
- తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ శ్రేణులు రాళ్ల దాడి
- బీజేపీకి బీఆర్ఎస్ అమ్ముడుపోయింది: షబ్బీర్ అలీ
- Kalvan OTT Official: ఓటీటీలోకి వచ్చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ కల్వన్..తెలుగులో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, వంశీకృష్ణ
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- తిరుపతిలో హైటెన్షన్.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- Pavithra Jayaram: చివరగా దిగిన ఫొటోతో పవిత్ర భర్త ఎమోషనల్ పోస్ట్..నా పవి ఇక లేదు..ప్లీజ్ మళ్ళీరావా
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు