ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సల్స్ మృతిచెందారు. గదిరాస్ పరిధిలోని మంకపల్ వద్ద జిల్లా రిజర్వు గార్డ్, ప్రత్యేక టాస్క్ఫోర్స్ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో పోలీసులు, నక్సలైట్లకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు నక్సల్స్ మరణించారు. చనిపోయిన వారు గంధాదుర్ (మలంగీర్ ఏరియా కమిటీ కమాండర్), అయుత్ గా పోలీసులు గుర్తించారు. వారి మృతదేహాలతో పాటు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల్లో చనిపోయిన గంధాదుర్ అనే నక్సల్ తలపై రూ.5 లక్షల నగదు రివార్డు ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. నక్సల్ కమాండర్ హతం
- దేశం
- May 23, 2020
లేటెస్ట్
- అంబానీ, ఆదానీ జేబులు నింపుతున్న మోదీ: జస్టిస్ చంద్ర కుమార్
- బెల్లంపల్లిలో వాకర్స్తో వంశీకృష్ణ
- లింగ వివక్షకు మరో రూపం పింక్ ట్యాక్స్ : బుర్ర మధుసూదన్ రెడ్డి
- వేములవాడలో కూలిన పురాతన చెట్టు
- కాకా చూపిన సేవామార్గంలో వంశీ నడుస్తడు : వివేక్ వెంకటస్వామి
- తెలంగాణలో పిడుగుపాటుకు నలుగురు మృతి
- పదేళ్లు బీఆర్ఎస్ దళితులను మోసం చేసింది : వివేక్ వెంకటస్వామి
- రైలులో తరలిస్తున్న గోమాంసం పట్టివేత
- తెలంగాణలో గాలి వాన బీభత్సం
- కేంద్రంలో కాంగ్రెస్ వచ్చాక..రోహిత్ వేముల చట్టం తెస్తం : కేసీ వేణుగోపాల్
Most Read News
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..