మేడ్చల్ : ఉన్నత చదువుల చదివించి వారి అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని కొందరు విద్యార్థులు వమ్ము చేస్తున్నారు. దురాలవాట్లకు బానిసై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలో దుండిగల్ పరిధిలోని సూరారం కట్టమైసమ్మ ఆలయం వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. అతి వేగంతో స్పోర్ట్ బైక్ పై వెళ్తూ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో.. బైక్పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శనివారం రాత్రి నిజామాబాద్ సెంట్ పీటర్ కాలేజికు చెందిన విశాల్(21), సుజిత్ కుమార్(23)లు స్పోర్ట్స్ బైక్ (TR..09EG 2104 )పై అతి వేగం గా వెళ్తూ అదుపు తప్పి డివైడర్ ఢీ కొని మృత్యువాత పడ్డారు. మృతులు సెయింట్ పీటర్స్ కాలేజీలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద స్థలంలో వారి దగ్గర ఉన్న ఎరుపు రంగు బ్యాంకులో కేజి గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పటల్ కు తరలించారు.
అతి వేగం.. బైక్ అదుపు తప్పి ఇద్దరు విద్యార్ధులు మృతి
- తెలంగాణం
- December 6, 2020
లేటెస్ట్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Northern Lights:ఆకాశంలో రంగుల తుపాను ‘అరోరా’ గురించి మీకు తెలుసా?
- ఏ దిక్కున కూర్చొని భోజనం చేయాలి....తినడానికి కూడా రూల్స్ ఉన్నాయా..!
- జేసీ ప్రభాకర్రెడ్డిపై ఈడీ ఛార్జ్షీట్ దాఖలు
- IPL 2024: వ్యక్తిగత రికార్డులు తప్ప.. డివిలియర్స్ ఏం సాధించాడు: గౌతమ్ గంభీర్
- Saripodhaa Sanivaaram Update: నాని ప్రతిధ్వనించే సమయం ఇది..సరిపోదా శనివారం క్లైమాక్స్ అప్డేట్
- ఎంపీ మలివాల్ ఆరోపణలు నిజమే: ఆప్ నేత సంజయ్ సింగ్
- కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం : వెలిచాల రాజేందర్ రావు
- పల్నాడు ఉద్రిక్తం... కారంపూడి టీడీపీ ఆఫీసుపై దాడి - ...వాహనాలకు నిప్పు
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
Most Read News
- టీచర్ల ప్రమోషన్లకు టెట్ గండం
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- విద్యుత్శాఖ అలర్ట్