దేవరకద్ర, వెలుగు: మహబూబ్ నగర్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు 20 రోజుల పసికందును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకద్ర మండల కేంద్రలోని వెంగమాంబ దాబా ముందు ఉన్న బెంచిపై బుధవారం ఉదయం పసిపాప ఏడుస్తూ కనిపించడంతో దాబా యజమాని పోలీసులకు ఫోన్చేసి చెప్పాడు. ఎస్సై భగవంతరెడ్డి అక్కడికి చేరుకుని పాపను స్థానిక గవర్నమెంట్హాస్పిటల్కు తీసుకెళ్లి మెడికల్టెస్టులు చేయించారు. అనంతరం ఐసీడీఎస్ సూపర్వైజర్కు అప్పగించడంతో ఆమె జిల్లా కేంద్రంలోని బాలభవన్కు తరలించింది.
పసికందును వదిలి వెళ్లిన్రు
- తెలంగాణం
- September 23, 2021
లేటెస్ట్
- తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్
- నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి : వంశీకృష్ణ
- తునికాకు కొనుగోలు కేంద్రాలను కొనసాగించాలి
- ఎలక్షన్ డ్యూటీని నిష్పక్షపాతంగా నిర్వహించాలి : తేజస్ నందలాల్ పవార్
- నిందితులను అరెస్ట్ చేయాలని..డీఎస్పీ ఆఫీస్ ముందు ధర్నా
- ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి : కసిరెడ్డి నారాయణరెడ్డి
- ప్రేమ వ్యవహారం నచ్చక.. యువతిని హత్య చేసిన కుటుంబ సభ్యులు
- సంగంబండ నుంచి నీటి విడుదలకు మంత్రి ఆదేశం
- తనిఖీల్లో 8 లక్షలు పట్టివేత
- తుంగతుర్తిలో హిజ్రాల వీరంగం
Most Read News
- Astrology: వందేళ్ల తరువాత హోలీరోజు చంద్రగ్రహణం.. ఇక ఈ రాశుల వారు కోటీశ్వరులే...
- మల్లారెడ్డి కాలేజీలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం..
- Job Offers: TCSలో ఉద్యోగాలు..వెంటనే జాయిన్ అయితే..రూ.40వేల ఇన్సెంటివ్స్
- Gold Price : తగ్గుతున్న బంగారం ధరలు
- ఉప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మోసం..కోట్ల రూపాయలు వసూలు చేసి పరారీ
- చికెన్ తింటున్నారా.. అయితే యాంటీ బయాటిక్స్ టాబ్లెట్ వేసుకున్నట్లే!
- మిర్యాలగూడలో రూ.5.73కోట్ల బంగారం సీజ్
- విమానాలకు ఆశ్రయమిస్తున్న ఏపీ హైవేలు..
- హైదరాబాద్లో వర్షం.. కూల్ వెదర్లో ఎంజాయ్
- మా కాలేజీలో మీ దౌర్జన్యం ఏందీ.. మైనంపల్లిపై మల్లారెడ్డి కోడలు ఫైర్