మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి శివారులో దారుణం జరిగింది. కారును కాల్చేశారు గుర్తుతెలియని వ్యక్తులు. పూర్తిగా కాలిపోయిన కారు డిక్కీలో ఓ వ్యక్తి డెడ్ బాడీ ఉండటం కలకలం రేపుతోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కారు ఇంజిన్ పై ఉన్న నెంబర్ ఆధారంగా యజమానిని గుర్తించారు పోలీసులు. మెదక్ పట్టణానికి చెందిన ధర్మకర్ శ్రీనివాస్ పేరుపై కారు రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ కొనసాగిస్తున్నారు.
కారును కాల్చేసిన దుండగులు.. డిక్కీలో డెడ్ బాడీ కలకలం
- తెలంగాణం
- August 10, 2021
లేటెస్ట్
- భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం
- మంగళగుట్ట ఆలయంలో వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
- ఎటపాకలో వైసీపీ ఎంపీటీసీ దారుణహత్య
- Kurchi Madathapetti Song: కుర్చీ మడత పెట్టి 200 మిలియన్లకు పైగా వ్యూస్తో యూట్యూబ్లో రగులుతున్న సూపర్ స్టార్మ్..
- రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్
- చైనాలో వాట్సాప్తోపాటు మరో యాప్ బ్యాన్.. ఎందుకంటే?
- ఏప్రిల్ 21న హనుమకొండలో సీఎం రేవంత్ సభ
- కామారెడ్డిని మరింత డెవలప్మెంట్ చేస్తాం : షబ్బీర్అలీ
- బీజేపీలో పలువురు చేరిక
- ఎన్నికల ఖర్చు లెక్కలు పక్కాగా ఉండాలి
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి