కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేషనల్ పోలీస్ మెమోరియల్ ను సందర్శించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులు అర్పించారు. నిన్న హోంశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొదటి కార్యక్రమంగా.. ఇవాళ పోలీస్ మెమోరియల్ కు వచ్చి నివాళులు అర్పించారు. ఆ తర్వాత నేషనల్ పోలీస్ మ్యూజియానికి వెళ్లారు. అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. సందర్శకుల పుస్తకంలో తన సందేశం రాశారు అమిత్ షా. 34 వేల మందికి పైగా పోలీసులు, భద్రతా దళాలు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని, వారి బలిదానం వల్లే దేశం సురక్షితంగా ఉందని ట్వీట్ చేశారు అమిత్ షా.
मैं इन सभी शहीद जवानो और उनके परिजनों को कोटि-कोटि नमन करता हूँ।
यहाँ आकर अदम्य चेतना और उर्जा प्राप्त हुई और देश के लिए सबकुछ कर गुजरने की इच्छा और प्रबल हुई।
वंदे मातरम pic.twitter.com/BAWGY3mmSU
— Amit Shah (@AmitShah) June 2, 2019
मेरे गृहमंत्री बनने के बाद आज मैंने सबसे पहला सार्वजानिक कार्यक्रम “नेशनल पुलिस मेमोरियल” पर शहीदों को श्रद्धांजलि देने का किया।
34,000 से ज्यादा पुलिस और सुरक्षा बलों के शहीद जवानों को श्रद्धांजलि दी। इन शहीदों के सर्वोच्च बलिदान से ही आज हमारा महान भारत सुरक्षित है। pic.twitter.com/XxhPOyZO7n
— Amit Shah (@AmitShah) June 2, 2019