హైదరాబాద్: రామంతపూర్ లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్సిట్యూట్ కు కేంద్ర మంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఈ క్రమంలో సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ నూతన ల్యాబ్స్ ను అమిత్ షా ఆవిష్కరించారు. అనంతరం ల్యాబంతా కలియదిరిగారు. ఈ సందర్భంగా డివైసెస్ పనితీరును సైంటిస్టులను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో... వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఈ ఎక్విప్ మెంట్ ఉపయోగపడనుందని సైంటిస్టులు ఆయనకు తెలిపాఅనంతరం నోవాటెల్ హోటల్ కు మంత్రి అమిత్ షా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సైంటిస్టులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...