ఈ శాన్య రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మణిపూర్ లో లాస్ట్ టైమ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. బిరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ చేసిన అభివృద్ధితోనే మణిపూర్ లో ఈ సారి పూర్తి మెజార్టీ సాధించామన్నారు. ఆస్ట్రేలియా నుంచే కాకుండా...ప్రపంచ దేశాల నుంచి భారత్ కు చెందిన పురాతన విగ్రహాలు తెప్పిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక వివిధ దేశాలతో విగ్రహాలు స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. త్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
త్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతాం
- తెలంగాణం
- March 21, 2022
లేటెస్ట్
- Sukumar: నాన్నకు ప్రేమతో,ఆర్య 2లో ఓ మేజర్ ఎపిసోడ్కు..అర్జున్ వై కె డైరెక్షన్ చేశాడు
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..
- ఏపీ డీజీపీపై ఈసీ బదిలీ వేటు..
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. రాహుల్ కలలుకంటుండు: అమిత్ షా
- నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్
- Bajarang Punia: బజరంగ్ పునియాపై సస్పెన్షన్ వేటు.. పారిస్ ఒలింపిక్స్ ప్రశ్నార్థకం!
- అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లో 50శాతం లిమిట్ తీసేస్తాం: రాహుల్ గాంధీ
- కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి
- PBKS vs CSK: వికెట్ల వేటలో పంజాబ్ సక్సెస్.. ఢీలా పడిన చెన్నై బ్యాటర్లు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు