త్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతాం

త్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతాం

ఈ శాన్య రాష్ట్రాల్లోని 8 ప్రాంతాల్లో బీజేపీ అధికారంలో ఉందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. మణిపూర్ లో లాస్ట్ టైమ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామన్నారు. బిరేన్ సింగ్ నేతృత్వంలో బీజేపీ చేసిన అభివృద్ధితోనే మణిపూర్ లో ఈ సారి పూర్తి మెజార్టీ సాధించామన్నారు. ఆస్ట్రేలియా నుంచే కాకుండా...ప్రపంచ దేశాల నుంచి భారత్ కు చెందిన పురాతన విగ్రహాలు తెప్పిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక వివిధ దేశాలతో విగ్రహాలు స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. త్వరలోనే విగ్రహాలను ఆయా రాష్ట్రాలకు పంపుతామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు