హుజూరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, ఇక్కడ నిర్మించిన ప్రాజెక్టులు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలుగా మారాయని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే ఆరోపించారు. శనివారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడారు. నాలుగు కోట్ల మంది కోసం నాలుగు వేల వెల్ నెస్ సెంటర్లు మాత్రమే ఏర్పాటు చేశారని, ఇవి సరిపోతాయా అని ప్రశ్నించారు. దేశంలో బీజేపీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ప్రతిచోటా మంత్రి, ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తారని, తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడడంలేదన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో బీజేపీ పాత్ర ఎంతో ఉందని కేంద్ర మంత్రి వెల్లడించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అద్యక్షుడు కృష్ణారెడ్డి, నాయకులు సంపత్ రావు, గంగిశెట్టి రాజు, ప్రవీణ్, కరుణాకర్, కుమార్, రాజు, సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టులను ఏటీఎంలుగా మార్చుకున్నరు
- తెలంగాణం
- July 3, 2022
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి