లక్నో : దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన తమ రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను తిరిగి తీసుకొచ్చేందుకు యూపీ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం ఇప్పటికే ఓకే చెప్పింది. దీంతో వలస కార్మికులందరినీ తిరిగి తీసుకొచ్చేందుకు ప్లాన్ రెడీ చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను కోరారు. ఇతర ప్రాంతాల్లో వలస కూలీలుగా వెళ్లిన వారిలో యూపీ వాసులే ఎక్కువ మంది ఉన్నారు. వారిని తిరిగి తీసుకొచ్చాక 14 రోజుల పాటు క్వారంటైన్ చేయాల్సి ఉంది. దీంతో క్వారంటైన్ కేంద్రాలు, వారికి భోజన సదుపాయం కోసం కమ్యూనిటి కిచెన్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. దాదాపు 6 లక్షల మంది యూపీ కార్మికులు తిరిగి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. ఎవరు తొందరపడవద్దని ఎక్కడ ఉన్న వారు అక్కడే ఉండాలని ప్రభుత్వమే వారిని తీసుకొచ్చేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తుందని వలస కార్మికులకు యోగీ ఆదిత్యనాథ్ విజ్ఞప్తి చేశారు.
వలస కార్మికులను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు యూపీ ఏర్పాట్లు
- దేశం
- April 30, 2020
లేటెస్ట్
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ క్యాబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
- పల్నాడుకు మహిళా ఎస్పీ.. ఎవరీ మల్లికా గార్గ్.. స్పెషాలిటీ ఏంటి..
- 300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు
Most Read News
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!