ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కు లీగల్ నోటీసులిచ్చారు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు. వారం రోజుల్లో లోనీ బోర్డర్ పీఎస్ కు వచ్చి వివరణ ఇవ్వాలని ట్విట్టర్ ఎండీ మనీశ్ మహేశ్వరిని ఆదేశించారు. కొద్దిరోజుల కిందట యూపీలోని ఘజియాబాద్ లో ముస్లిం వ్యక్తిపై దాడి జరిగింది. దాడి చేసిన టైంలో వందేమాతరం, జైశ్రీరాం అనే నినాదాలు చేశారని ఆరోపణలున్నాయి. వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. వీడియో వైరల్ కాకుండా అడ్డుకోవడంలో ట్విట్టర్ ఫెయిల్ అయిందని పోలీసులు చెప్పారు. మతపరమైన అశాంతిని రెచ్చగొట్టినందుకు నోటీసులు పంపారు.
ట్విట్టర్ ఇండియా ఎండీకి యూపీ పోలీసుల నోటీసులు
- దేశం
- June 18, 2021
లేటెస్ట్
- Summer Alert : మీ పిల్లలు ఈత కొడుతున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి.. ఈ సమయాల్లోనే పంపండి..!
- మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ
- Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!
- వద్దన్నా బీఆర్ఎస్ నాయకులు.. నా వెంట తిరుగుతున్నరు : రాజగోపాల్ రెడ్డి
- ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్.. సర్వీస్ గన్తో కాల్చుకొని సూసైడ్
- ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి
- పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి
- KKR vs PBKS : నేడు కోల్కతాతో పంజాబ్ మ్యాచ్.. ధావన్ దూరం!
- బీఆర్ఎస్ లో హరీశ్ ఉద్యోగి మాత్రమే.. ఆయన మాటలు చెల్లవు : మంత్రి కొమటిరెడ్డి
Most Read News
- Health Tips: రాత్రిపూట ఏ టైంలో స్నానం చేయాలో తెలుసా..
- శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ నుంచి గంటకో ఏసీ బస్సు
- సుర్రు సమ్మర్.... ఎల్నినో ప్రభావం
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం: అమిత్ షా
- SRH vs RCB: విరాట్కు నచ్చేశాడు: కమ్మిన్స్పై కోహ్లీ ప్రశంసలు
- నిరుద్యోగులు, ఉద్యోగుల గొంతుకై పనిచేస్తా:తీన్మార్ మల్లన్న
- హార్లిక్స్ హెల్త్ డ్రింక్ కాదు..ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్
- కోట్లకు పడగలెత్తిన దోమ వ్యాపారం ఇదే..
- SRH vs RCB: ఉప్పల్ లో సందడే సందడి.. స్టేడియానికి చేరుకున్న రెండు జట్లు