న్యూఢిల్లీ: దేశంలో కరోనా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని సుప్రీం కోర్టు తెలిపింది. వైరస్ నియంత్రణకు అవసరమైతే లాక్డౌన్ పెట్టడానికి వెనుకాడొద్దని కేంద్ర, రాష్ట్రాలకు సూచించింది. కరోనా సెకండ్ వేవ్ను నియంత్రించడానికి ఇది కీలకమని అభిప్రాయపడింది. ‘దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉంది. వైరస్ వ్యాప్తి, పెరుగుతున్న పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతున్నాం. వీటిని ప్రభుత్వాలు తప్పక పాటించాలి. అదే సమయంలో స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్లకు కొన్ని సూచనలూ చేస్తున్నాం. ప్రజలు గుంపులుగా, సమూహాలుగా ఎక్కడా గుమికూడకుండా చూడాలి. అలాగే సూపర్ స్ప్రెడర్లుగా మారే అవకాశాలు ఉన్న ఈవెంట్లు, కార్యక్రమాలను రద్దు చేయాలి. ప్రజా ప్రయోజనాలు, జనాల ఆరోగ్యం దృష్ట్యా సెకండ్ వేవ్ నియంత్రణకు లాక్డౌన్ అంశాన్ని కూడా పరిశీలించాలి. అయితే అట్టడుగు వర్గాలపై లాక్డౌన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఆయా వర్గాల అవసరాలను తీరుస్తూ లాక్డౌన్ పెడితే బాగుంటుంది’ అని సుప్రీం సూచించింది.
అవసరమైతే లాక్డౌన్కు వెనుకాడొద్దు: సుప్రీం
- దేశం
- May 3, 2021
లేటెస్ట్
- SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్
- దేశంలోనే తొలి కేసు: అధికారికంగా ఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు
- ఒక్కో నిమ్మకాయ 10 రూపాయలా.. వారంలోనే 350 శాతం పెరిగిన ధర
- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బీజేపీతోనే పోటీ: మంత్రి ఉత్తమ్
- రోజుకు 7 వేల కంప్లయింట్స్ : ఈసీకి పోటాపోటీగా పొలిటికల్ పార్టీస్ ఫిర్యాదులు
- వంద రోజుల్లో వంద దోపిడీలు.. మోడీ, రేవంత్ శనిలా దాపురించారు: జగదీశ్ రెడ్డి
- Premalu OTT: మూవీ లవర్స్కి బ్యాడ్ న్యూస్.. ప్రేమలు OTT రిలీజ్ మరింత ఆలస్యం!
- V6 DIGITAL 29.03.2024 EVENING EDITION
- Family Star Movie: ఫ్యామిలీ స్టార్ బడ్జెట్..విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్..ఎంతో తెలుసా?
- మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం : వివేక్ వెంకటస్వామి
Most Read News
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- కెప్టెన్ అయినా, ఎక్స్ ట్రా ప్లేయరైనా ఒకేలా గౌరవించాలి - సోను సూద్ ట్వీట్..
- పోలీస్స్టేషన్లో దావత్.. కానిస్టేబుళ్ల సస్పెన్షన్
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- భారీగా పెరిగిన బంగారం ధరలు..
- ఏ తీరానికి ఈ సంధి కాలం ?
- రామచిలుకలకు టికెట్ కొట్టిన ఆర్టీసీ కండక్టర్
- బాబు మోహన్ కు ఫోన్ చేసిన కేసీఆర్.. వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికీ?
- ఫోన్ ట్యాపింగ్ లో ఢిల్లీని కూడా వదల్లేదు !