అక్రమాలకు పాల్పడుతున్న నేతలపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడిన ఆయన.. డ్రగ్స్ కేసులో ఉన్న TRS ఎమ్మెల్యేలపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చిన నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. అలాగే.. ఓ వెంచర్ ఓనర్ ను బెదిరించిన మంత్రి మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు ఉత్తమ్. మల్లారెడ్డిని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
డ్రగ్స్ కేసులో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలేవి?
- తెలంగాణం
- April 10, 2021
లేటెస్ట్
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
- Vijay Antony: నెగెటివ్ రివ్యూలు చెప్పిన వారిపై..విజయ్ ఆంటోనీ పోస్ట్ వైరల్
- ఏప్రిల్ 23 ఆంజనేయస్వామి బర్త్ డే: భారతదేశంలో విశిష్టత ఉన్న హనుమంతుని గుళ్లు ఇవే..
- V6 DIGITAL 20.04.2024 EVENING EDITION
- షాకింగే : మార్గదర్శిలో రోజాకు రూ.40 లక్షల చిట్టీ
- క్రెడిట్ కార్డు చార్జీలు మినహాయింపు ఇస్తామని రూ.2 లక్షలు కాజేశారు
- కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి:మనాలీ రాజ్ఠాకూర్
- బీఆర్ఎస్పాలనలో అన్నింటా అవినీతి:మంత్రి సీతక్క
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత