వెలుగు ఎక్స్‌క్లుసివ్

అధ్వానంగా గ్రేటర్​ వరంగల్ డ్రైనేజీ సిస్టం

హనుమకొండ, వెలుగు:  సీఎం కేసీఆర్ ​డల్లాస్ చేస్తానన్న వరంగల్ నగరంలో డ్రైనేజీ సిస్టం గతి తప్పింది. నగరంలో మురుగునీటి కాల్వలను కలిపే సమగ్రమైన వ్యవస్థ

Read More

తడిసిన వడ్లు.. రాలిన మామిడి

మెదక్, సంగారెడ్డి,   వెలుగు: ఉమ్మడి మెదక్​ జిల్లాలో  అకాల వర్షం బీభత్సం  చేసింది. వడ్లకుప్పలు తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలుచో

Read More

జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలేంటి.? అధ్యయనం ఫలితాలివే..

మనిషి జుట్టు బూడిద రంగులోకి మారడానికి కారణాలను శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. నేచర్​ జర్నల్​అధ్యయనం ప్రకారం.. జుట్టు వయస్సు పెరిగే కొద్ది దాని మూలకణాలు చ

Read More

డైవర్షన్ పాలిటిక్స్

సర్కారు చేతిలో  కొత్త పాచిక లోటస్ పాండ్ అడ్డాగా న్యూ గేమ్ షర్మిలను అరెస్టు చేసి ఇష్యూ డైవర్ట్ ప్రతిపక్షాల సభను బైపాస్ చేసే ప్లాన్ ర

Read More

రాజీవ్ ​స్వగృహలోని ఇండ్లలో కనీస సౌకర్యాల్లేవు

కామారెడ్డి , వెలుగు:  రాజీవ్​స్వగృహలోని  అసంపూర్తి ఇండ్లు, ఖాళీ ప్లాట్ల అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం సమకూరినా ప్రభుత్వం కనీస సౌకర్యాలు క

Read More

ఛత్తీస్​గఢ్​ నుంచి కలప అక్రమ రవాణా

సుక్మా డీఎఫ్​వో సమాచారంతో దుమ్ముగూడెం వద్ద పట్టుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు ఖమ్మం జిల్లా చింతకానికి చెందిన దళితబంధు వాహనంగా గుర్తింపు భద్రాచలం,

Read More

ఫండ్స్​ రిలీజ్ అయి ఐదేండ్లు దాటినా పనులు ఎక్కడికక్కడే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 22కోట్లు మంజూరు చేసింది. కాని, అధికారులు మాత్రం పనులను పట్టించుకోవడంలేదు

Read More

బోగస్ డెత్ సర్టిఫికేట్లతో రూ.కోట్ల నిధులు క్లెయిమ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కార్మికుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన కార్మికశాఖ, సంక్షేమ బోర్డు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. బోగస్ డెత్ సర్టిఫికే

Read More

చెన్నూర్​పట్టణంలో పడకేసిన అభివృద్ధి పనులు

నాలుగేళ్లుగా పూర్తికాని ఫోర్​లైన్​రోడ్డు వర్క్స్  కంకరతేలి దుమ్ము లేవడంతో ప్రజలకు ఇబ్బందులు  పునాదుల్లోనే డబుల్​బెడ్రూంలు  

Read More

జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త ట్రాన్స్​ఫర్​స్టేషన్లు సరిపోవడం లేదు

హైదరాబాద్, వెలుగు:జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త ట్రాన్స్​ఫర్​స్టేషన్లు సరిపోవడం లేదు. కాలనీలకు కిలోమీటర్ల దూరంలో ఉండడంతో చెత్త తరలింపు స్వచ్ఛ ఆటోల డ్రైవర

Read More

వలసలు కొనసాగుతున్నా, రాబోయే కాలంలో సగం జనాభా గ్రామాల్లోనే

రా ష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం 2021 నాటికి తెలంగాణ రాష్ట్ర జనాభా(3 కోట్ల 80 లక్షలు)లో 60 శాతం గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి పట్ట

Read More

శంకరాచార్యులు భారత్ మొదటి అంబాసిడర్

భారత సమాజంలో 1200 సంవత్సరాలకు పూర్వం.. నెలకొన్న వైరుధ్యాలతో.. ఎవరి మతం వారిదే, ఎవరి అభిమతం వారిదేనన్న అహంకార భావన, శైవ, వైష్ణవ, శాక్త, కాపాలిక మొదలైన

Read More