వెలుగు ఎక్స్‌క్లుసివ్

మొదట్లో ఎండలు.. ఇప్పుడు వానలు..పత్తి రైతులను దెబ్బతీస్తున్న వాతావరణ పరిస్థితులు

సీజన్‌‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితుల వల్ల వాడిపోయిన మొలకలు ప్రస్తుతం అధిక వర్షాలు, నీటి నిల్వ కారణంగా మొక్కలకు తెగుళ్లు రాలిపోతున్న

Read More

దంచికొట్టిన వాన.. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

దమ్మపేటలో 12.6 సెం.మీ. వర్షపాతం నమోదు ఉమ్మడి జిల్లాలో ఉప్పొంగిన వాగులు, నిండిన చెరువులు స్టేట్​ హైవేపై నుంచి భారీగా వరద ప్రవాహం వరదలతో రాకపోక

Read More

వడ్లలో తేమ శాతం తగ్గించేందుకు డ్రయ్యర్ల కొనుగోలు

25 క్వింటాళ్లకు రూ.2 వేల ఖర్చు  తీరనున్న రైతుల కష్టాలు  యాదాద్రి, వెలుగు : వడ్లలో తేమ శాతం తగ్గించడానికి సివిల్​సప్లయ్ ఆఫీసర్లు డ్

Read More

స్థానిక సమరానికి రెడీ.. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం

ముగిసిన ఓటర్ల, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ  ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశాల్లో చర్చ  నేడు తుది ఓటర్ల జాబితా ఆ

Read More

గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్ల అటెండెన్స్ 75 శాతమే

కరీంనగర్ జిల్లాలో రోజూ సెలవులో 400 నుంచి 450 మంది టీచర్లు మరో 400 మంది వరకు ఆబ్సెంట్ యాప్‌‌‌‌లో ఎర్రర్స్‌‌‌&

Read More

బండ్లు ఎవరూ కొంటలేరు!.. ఎందుకంటే.?

న్యూఢిల్లీ: కొత్త జీఎస్​టీ విధానం కోసం ఎదురుచూపులు, గిరాకీ తగ్గడంతో దేశంలోని టాప్​ ఆటోమొబైల్ సంస్థల వాహన అమ్మకాలు గత నెల పడిపోయాయి. వినియోగదారులు జీఎస

Read More

తీవ్రంగా నష్టపోయిన ఒక్కో జిల్లాకు 10 కోట్లు : సీఎం రేవంత్

సాధారణ నష్టం ఉన్న జిల్లాకు 5 కోట్లు: సీఎం రేవంత్​ వరద నష్టంపై అధికారులు రెండ్రోజుల్లో రిపోర్టు ఇవ్వాలి డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి

Read More

కాళేశ్వరంపై కేసీఆర్, హరీశ్ కు ఎదురుదెబ్బ

కేసును సీబీఐకి  అప్పగించొద్దన్న వినతిని తోసిపుచ్చిన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ కేసు మెరిట్స్​లోకి వెళ్లడం లేదని వెల్లడ

Read More

కేంద్రం కోర్టులో కాళేశ్వరం.. కేసును సీబీఐకి అప్పగించడంతో దర్యాప్తు ఇక సెంట్రల్‌ కనుసన్నల్లోనే

బీజేపీ సర్కారుతోనే బీఆర్ఎస్‌కు చెక్‌పెట్టే వ్యూహం రాష్ట్రంలోకి దర్యాప్తు సంస్థ ఎంటర్​ కాకుండా మూడేండ్ల కిందట కేసీఆర్​ జీవో ఢిల్లీ లిక

Read More

భరోసా లేని పెన్షన్ పథకాలు

ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, రిటైర్మెంట్ తర్వాత ప్రశాంత జీవనం’ అని ఎన్నో తరాలు నమ్మిన నిజం, ఇప్పుడు నిరాధారమైపోయింది. 2004 ఏప్రిల్ 1వ తేదీ తర్వా

Read More

సెప్టెంబర్ 1 నుంచి జాతీయ పోషకాహార వారోత్సవాలు..పోషకాహారంతోనే ఆరోగ్య సౌభాగ్యం

ఆరోగ్యమే  మహాభాగ్యం.  ఆరోగ్యానికి  మించిన  సంపద లేదు.  పోషకాహారమే మన ఆరోగ్యానికి పునాది.   మనం తినే ప్రతి ఆహార పదార్థం మ

Read More

మీరు కాదు భగవత్ జీ : వ్యవసాయం, పశుపోషణను కనిపెట్టింది శూద్రులే!

ఆగస్టు 23న  పశువుల డాక్టర్ల సదస్సులో  మోహన్​ భగవత్​ మాట్లాడుతూ.. భారతదేశ వ్యవసాయ రంగాన్ని స్వయంపోషకంగా తయారు చేయాలంటే భారతీయ సంప్రదాయ పద్ధతు

Read More

కాళేశ్వరానికి చీఫ్ ఇంజనీర్ కేసీఆరే..బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : మంత్రి వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం అక్రమాలపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మేరకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఆదివారం

Read More