వెలుగు ఎక్స్‌క్లుసివ్

జెడ్పీల్లో కనిపించని కారుణ్యం!

పదేండ్లుగా భర్తీ చేయని వారసత్వ ఉద్యోగాలు      రాష్ట్రవ్యాప్తంగా 1,200  మంది ఎదురుచూపులు     బాధితుల్లో

Read More

అనువాద తీర్పులు కాదు.. తెలుగులో తీర్పులు కావాలి

  భారతీయ న్యాయవ్యవస్థలో భాష అనేది అవరోధ సమస్యగా నిరంతర సవాలుగా పరణమించింది. ఈ సమస్య జిల్లా న్యాయవ్యవస్థలో ఉంది. రాజ్యాంగ కోర్టుల్లో ఉంది. &nbs

Read More

మొసలి కన్నీరును నమ్ముకున్న బీఆర్​ఎస్

మొన్నటిదాకా అధికారం అనుభవించి, ఇపుడు ప్రతిపక్షంగా మారిన పార్టీ తీరు చూస్తుంటే   మేధావులను, పౌరులను తీవ్ర ఆలోచనలలో పడవేసే ముఖ్యాంశాలు ఉన్నాయి. &nb

Read More

పదేండ్ల పాపాలను కడిగేస్తున్న హైడ్రా..!

Water retains of its Land,  2020వ సంవత్సరం అక్టోబర్ నెలలో హైదరాబాద్​ నగరంలో వరదలు ముంచెత్తిన  సమయంలో,  ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఈ ఆసక్త

Read More

భీంగల్ లోని రాతం చెరువు కనుమరుగు

కబ్జాకోరల్లో చెరువు శిఖం నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులు కందకం తవ్వినా ఆగని నిర్మాణాలు చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్​ బాల్కొండ, వెల

Read More

కేయూ కబ్జాలపై .. మున్సిపల్ నిర్లక్ష్యం!

సర్వే నెంబర్ 229లో ఆక్రమణలున్నట్లు సర్వేలో వెల్లడి.. 214, 60 లో కూడా కబ్జాలు గుర్తింపు నలుగురు ఉద్యోగులకు మెమోలు జారీ చేసిన వర్సిటీ రిజిస్ట్రార

Read More

కరువులో గోదావరి పరవళ్లు .. ఆలేరులో పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్​ బీర్ల ఐలయ్య

ఒకవైపు గంధమల్ల నుంచి..మరోవైపు నవాబుపేట నుంచి జలాలు యాదాద్రి, వెలుగు : ఆలేరు నియోజకవర్గంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. గంధమల్ల చెరువులో చే

Read More

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్ 

ఈసారి రూ. 93,750 చెల్లింపు సంస్థ లాభాల్లో 33 శాతం చెల్లించేందుకు ఇప్పటికే  సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం    42 వేల మంది కార్మికులకు

Read More

శివ్వంపేట మండలంలో గుప్పు మంటున్న గంజాయి

అడిక్ట్ అవుతున్న యువత..  మత్తులో దాడులు, దారుణాలు   మెదక్, శివ్వంపేట, వెలుగు: జిల్లాలోని శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గంజాయి గ

Read More

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రెడీ..!

ఇవాళ్టి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం  236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం ఈ సీజన్

Read More

అంగన్​వాడీలు ఆదర్శంగా నిలవాలి : మంత్రి సీతక్క

క్వాలిటీ విద్య అందించడంలో రాజీపడొద్దు  ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు పురోగమించాలి మహిళా శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

Read More

పోలేపల్లి జీపీలో రూ.1.73 కోట్ల ఫ్రాడ్​

తీర్మానం లేకుండానే చేయని పనులకు బిల్లులు చర్యలకు సిద్ధం అవుతున్న ఉన్నతాధికారులు మహబూబ్​నగర్​, వెలుగు : గత ప్రభుత్వ హయాంలో కొందరు సర్పంచ

Read More

పంచాయతీ ఓటర్ల సంఖ్య కోటి 67లక్షల 33 వేల 585

హైదరాబాద్​, వెలుగు:  గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నది. ఇందుకోసం జిల్లా, గ్రామస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. 33

Read More