వెలుగు ఎక్స్‌క్లుసివ్

సామాజిక యోధుడు జగ్జీవన్ రామ్​

ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే,  మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అలుపెరగని సమరం సాగించిన రాజకీయ, సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్&zwnj

Read More

ఫార్మసీ కాలేజీ భూముల ఆక్రమణలకు ఇక అడ్డుగోడ.. ప్రహరీ నిర్మాణానికి రూ. 2.85 కోట్లు మంజూరు

టెండర్ ప్రక్రియ పూర్తయ్యాక పనులు ప్రారంభం   గతంలో కోట్లాది రూపాయల విలువైన భూమి కబ్జాకు యత్నం  యూనివర్సిటీ స్థలాలను కబ్జా కానివ్వం:

Read More

భవిత సెంటర్ల నిధుల్లో కమీషన్ల దందా! రూల్స్కు విరుద్ధగా ప్రైవేట్​ ఏజెన్సీకి ఆర్డర్లు

ఎంఈవోలు, డీఈవో కార్యాలయ ఉద్యోగులు ఒక్కటైనట్లు ఆరోపణలు ఉమ్మ డి జిల్లాలో 18 భవిత సెంటర్లు వనపర్తి, వనపర్తి టౌన్, వెలుగు: వనపర్తి జిల్లా వ

Read More

మానవ వ్యర్థాల తొలగింపు విధానం మారేదెన్నడు

భారతదేశంలో ఆనాదిగా కులవ్యవస్థ  పాతుకుపోయింది. అస్పశ్యత, అంటరానితనం వలన దళితులు వివక్షకు గురయ్యారు.  వీరి విముక్తి కోసం భారతదేశంలో డా. బీ.ఆర్

Read More

ప్రభుత్వ బడిని సంస్కరించలేమా

సీఎం రేవంత్​రెడ్డి   ప్రభుత్వ బడులపై తనకున్న సానుభూతి బహిరంగంగానే  చెపుతూ వస్తున్నారు. గత పాలకులు ప్రభుత్వ బడులపై సానుభూతి వ్యక్తం చేయడం వరక

Read More

బల్దియాలుగా ఇంద్రేశం, భానూర్​! సంగారెడ్డి జిల్లాలో మరో రెండు మున్సిపాలిటీలు?

ఇదివరకే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పటాన్ చెరు, అమీన్​పూర్​మండలాలు కనుమరుగు  సంగారెడ్డి/పటాన్ చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో కొత్

Read More

తీరనున్న రైల్వే గేటు​ కష్టాలు.. అందుబాటులోకి రానున్న క్యాతనపల్లి రైల్వే ఫ్లైఓవర్​ బ్రిడ్జి

నిర్మాణ పనుల్లో పదేండ్లు జాప్యం చేసిన బీఆర్​ఎస్​ పాలకులు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో పూర్తయిన పనులు కోల్

Read More

కశ్మీర్ లోయలో తొలిసారిగా వందే భారత్ రైలు.. విశేషాలు ఇవే..

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందేభారత్ రైలు సేవలు కశ్మీర్ లోయలో ఏప్రిల్ 19 నుంచి కట్రా నుంచి కశ్మీర్ కు తొలిసారి అందుబాటులోకి రానున్నాయి

Read More

చేనేత రంగానికి నిధులు ఎందుకు ఇవ్వరు?

దేశవ్యాప్తంగా  చేనేత రంగం పట్ల  కేంద్ర ప్రభుత్వం  వివక్ష, నిర్లక్ష్యం, అలక్ష్యం, చిన్నచూపు  స్పష్టంగా కనపడుతోంది.  తెలంగాణలో

Read More

ఏజెన్సీలో ఇప్పపూల జాతర

మార్చి 30న  చైత్ర మాసం ఆరంభం అయింది. అందరికి ఉగాదితో పండుగలు ప్రారంభం అయితే ఆదివాసీలు ఉగాది కంటే ముందు ఇప్పపూలు ఏరటం నుంచి పండుగలు మొదలు పెడతారు.

Read More

హెచ్​సీయూ భూములు విద్యకు, పర్యావరణానికే వాడాలి

తొలి దశ  తెలంగాణ ఉద్యమం ఫలితంగా సిక్స్ పాయింట్ ఫార్ములా  భాగంగా హైదరాబాద్  కేంద్ర  విశ్వవిద్యాలయం ఏర్పడింది.  తదనుగుణంగా పార్

Read More

పేరెంట్స్ అనారోగ్యం.. పిల్లలకు శాపం.. 30 ఏండ్లలోపే బీపీ, షుగర్లు.. !

యాదాద్రి, వెలుగు: మారిన జీవన శైలి, అలవాట్ల కారణంగా ప్రజలు  అనారోగ్యం పాలవుతున్నారు.  తల్లిదండ్రుల అనారోగ్యం ప్రభావం పుట్టే పిల్లలపైనా పడుతోం

Read More

గడువు పెంచినా.. ఎల్​ఆర్​ఎస్​ సజావుగా సాగేనా !

నిజామాబాద్​లో స్పెషల్​ ఫోకస్ అవసరం బోధన్​లో నిర్లక్ష్యానికి తోడు వసూళ్లు  అప్లికేషన్లు తక్కువున్న భీంగల్, ఆర్మూర్​లో స్పీడ్ పెంచాలె విలే

Read More