రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్ రాష్ట్రం కేదార్నాథ్ అసెంబ్లీ నియోజకవర్గంలో జగ్గి బగ్వాన్, చిలాండ్ గ్రామాల ప్రజలు సోమవారం జరిగి న పోలింగ్ను బ్యాన్ చేశారు. చాలాకాలంగా అడుగుతున్నా వాళ్ల గ్రామాలకు రోడ్డు వేయలేదనే కారణంతో ఓటేయ్యలేదు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు వచ్చి ఓటు వేయడానికి రావాలని విజ్ఞప్తి చేసినా ప్రజలు అంగీకరించలేదు. చిలాండ్ గ్రామంలో225 మంది, జగ్గి బగ్వాన్ గ్రామంలో 376 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ను బ్యాన్ చేయాలని తీసుకున్న డెసిషన్ను మార్చుకోవాలని అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, చీఫ్ డెవలప్మెంట్ఆఫీసర్ గ్రామస్థులను కోరారు. అయితే, వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేది లేదని వాళ్లు తేల్చి చెప్పారు. దీంతో ఆ రెండు గ్రామాల నుంచి ఒక్కరు కూడా ఓటు వేయలేదు.
రోడ్డు వెయ్యలేదని.. ఓట్లెయ్యడానికి పోలే
- దేశం
- February 15, 2022
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి