వినాయక ఉత్సవాల్లో..భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథుడు

వినాయక ఉత్సవాల్లో..భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథుడు

మహబూబ్​నగర్ : వినాయక ఉత్సవాల్లో భాగంగా మహబూబ్​నగర్​ పట్టణంలోని ప్రధాన వీధుల్లో ప్రతిష్ఠించిన గణేశ్​ విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. వైవిధ్యభరితమైన విగ్రహాలతో పాటు మండప నిర్వాహకులు ఏర్పాటు చేసిన లైటింగ్​ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.