ఉత్తరప్రదేశ్ లో బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. అనేక జిల్లాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల బీజేపీ నేతలు, సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. హమీర్ పూర్ లో ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. దీంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. చందౌలీలో SP-BJP కార్యకర్తలు కొట్టకున్నారు. దీంతో వారిపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. చందౌలీలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఉన్నావ్ లో ఘర్షణలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా దాడి జరిగింది. ఎటావాలో SP, BJP కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. లాఠీఛార్జ్ చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో కాల్పులు జరిపారు పోలీసులు. టియర్ గ్యాస్ ప్రయోగించి చెదరగొట్టారు.
హింసాత్మకంగా యూపీలో బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు
- దేశం
- July 11, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు