WPL: బెంగళూరు కెప్టెన్గా స్మృతి మందాన

WPL: బెంగళూరు కెప్టెన్గా స్మృతి మందాన

తన ధనాధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఇండియా విమెన్స్ టీం వైస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మృతి మందాన, మహిళా ఐపీఎల్ 2023 సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. అయితే, ఆర్సీబీ కెప్టెన్ స్మృతినే చేయాలని తన అభిమానులంతా కోరుకున్నారు. దీంతో నిన్న  ఆర్సీబీ ఫ్రాంచెజీ కెప్టెన్ ని ప్రకటించింది. విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. స్మృతి మందాన మహిళా ఆర్సీబీ మొదటి కెప్టెన్ అని అనౌంన్స్ చేశారు. ఈ వీడియోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.