క్రేజ్ కా బాప్.. మోడీని అధిగమించిన కోహ్లీ

క్రేజ్ కా బాప్.. మోడీని అధిగమించిన కోహ్లీ

పరుగుల మిషెన్ టీమిండియా కెప్టెన్ వీరాట్ కోహ్లీ మరో  రికార్డ్ సృష్టించాడు. హైప్ ఆడిటర్ అనే సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 1000 మంది ఇన్ స్టాగ్రమ్ ప్రభావిత వ్యక్తులపై సర్వే చేయగా భారత్ నుంచి కోహ్లీ 12 వ స్థానంలో నిలిచాడు. ప్రధాని మోడీ 20 వ స్థానంలో అనుష్క శర్మ 26 వ స్థానంలో, దీపికా పదుకొనే 49 వ స్థానంలో నిలిచారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు  క్రిస్టియానో రోనాల్డో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అటు ట్విట్టర్లో ఎక్కువ మంది ప్రస్తావించిన వ్యక్తుల్లో కోహ్లీ ఫస్ట్ ప్లేసులో నిలిచాడని ట్విట్టర్ తెలిపింది.

రజనీకాంత్ రాజకీయ పార్టీ గుర్తు ఆటో..?

మళ్లీ పెరిగిన గ్యాస్ ధర..15 రోజుల్లో రెండోసారి