బాధిత కుటుంబానికి విశాక చారిటబుల్​ ట్రస్ట్ ​సాయం

బాధిత కుటుంబానికి విశాక చారిటబుల్​ ట్రస్ట్ ​సాయం

కోల్​బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని కుర్మపల్లి గ్రామంలో  ఇటీవల చనిపోయిన కుర్మ కుమార్​ బాధిత కుటుంబానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి సూచన మేరకు విశాఖ చారిటబుల్​ ట్రస్ట్​ ద్వారా రూ.5 వేల క్యాష్ తోపాటు నిత్యావసరాలను క్యాతనపల్లి మున్సిపల్​వైస్ చైర్మన్​ ఎర్రం విద్యాసాగర్ ​రెడ్డి బుధవారం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ లీడర్లు నేరెళ్ల చంద్రయ్య, భూమేశ్, మురళి, గణేశ్, రాఘు, రాజలింగు, జయనందం, నరేశ్​తదితరులు పాల్గొన్నారు.