V6 News

పది ఫలితాల్లో గద్వాల విశ్వభారతి స్టూడెంట్స్ ప్రభంజనం

పది ఫలితాల్లో గద్వాల విశ్వభారతి స్టూడెంట్స్ ప్రభంజనం

గద్వాల, వెలుగు: పది  ఫలితాల్లో   విశ్వ భారతి స్కూల్ కు చెందిన సంయుక్త, అభిజ్ఞ  600 మార్కులకు  586 మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా  నిలిచారని ప్రిన్సిపల్ తిరుమలేశ్​, కరస్పాండెంట్ త్యాగరాజులు తెలిపారు.  జితిద్రి 585, నందు శ్రీ, షమీల్, సాయి మోక్షిత 584, రోహిత్ కుమార్ 582 మనోజ్ఞ, జస్విత్ గౌడ్ 580 మార్కులు సాధించారు. మొత్తం 9 మంది స్టూడెంట్స్ 580 మార్కులు తెచ్చుకున్నారని అన్నారు.