రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన జరుగుతుందన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. 18వ రోజు నారాయణపేటలో జరుగుతున్న ప్రజా సంగ్రామ పాదయాత్రలో బండి సంజయ్ తో పాటు వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. నారాయణపేట మండలం అంత్వార్ గేట్ నుంచి ప్రారంభమైన ఇవాల్టి పాదయాత్ర కొల్లంపల్లి, లింగంపల్లి గెట్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు సాగనుంది. కేసీఆర్ ది అవినీతి పాలనని విమర్శించారు వివేక్ వెంకటస్వామి. కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారు కుటుంబమైందన్నారు. రైతులను కోటీశ్వరులను చేస్తానని బికారులుగా మార్చారంటూ ఫైర్ అయ్యారు. కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిని మాత్రం కోటీశ్వరుడిని చేశారని విమర్శించారు వివేక్. సీఎం కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేశారన్నారు. ఆయుష్మాన్ భారత్ ను కేంద్రం ప్రవేశ పెట్టినా తెలంగాణలో అమలు చేయడం లేదన్నారు.
కేసీఆర్ తెలంగాణను సర్వనాశనం చేసిండు
- తెలంగాణం
- May 1, 2022
లేటెస్ట్
- వీసీ పోస్టుకు ఫుల్ డిమాండ్ .. 158 మంది ప్రొఫెసర్ల దరఖాస్తు
- అధీర్ రంజన్ కాంగ్రెస్ సోల్జర్: ఖర్గే
- పవర్ హిట్టింగ్ ఫైట్..నైట్ రైడర్స్తో సన్ రైడర్స్ ఢీ
- పీయూ వీసీ పోస్టుకు మస్తు పోటీ
- భూ కబ్జాలపై ఉక్కుపాదం
- సన్న వడ్లకు రూ.500 బోనస్
- CM Revanth Cabinet Meeting | ఎమ్మెల్సీ ఎన్నికలు | శ్రీకాంత్, హేమ ఖండించారు - రేవ్ పార్టీ | చేప ఔషధం | V6
- కానిస్టేబుల్ అత్యుత్సాహం.. గాయాలపాలైన ఓ కుటుంబం
- వచ్చే ఏడాది నుంచి వరంగల్ లో రంజీ మ్యాచ్ లు: హెచ్సీఏ అధ్యక్షుడు
- హైదరాబాద్లో పెరుగుతున్న అక్రమ ఆయుధాల విక్రయం
Most Read News
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- IPL 2024: ఆ రెండు జట్లు లేవు.. టైటిల్ గెలవడానికి సన్ రైజర్స్కు సువర్ణావకాశం