ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన ఈసీ
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లోని 34,707 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 2,99,32,943 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,50,41,943 మంది, మహిళలు 1,48,89,410 మంది, థర్డ్ జెండర్స్ 1,590 మంది ఉన్నారు. ఈ మేరకు శుక్రవారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ఫైనల్ లిస్ట్ ను రిలీజ్ చేసింది. ఇందులో కొత్త ఓటర్లు 1,44,855 మంది, సర్వీస్ ఓటర్లు 12,639 మంది ఉన్నారంది.