రేపు(మంగళవారం,డిసెంబర్-1) జరగనున్న GHMC ఎన్నికల్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. దీనికోసం కట్టుదిట్టబమైన భద్రత కల్పించినట్లు తెలిపారు. మంగళవారం జరిగే గ్రేటర్ పోలింగ్కు 13,500 మంది సిబ్బందితో బందోబస్తు కల్పించినట్లు చెప్పారు. 10,500 మంది సివిల్, 3వేల మంది ఏఆర్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే బందోబస్తు కల్పించామని ..సైబరాబాద్ కమిషరేట్ పరిధిలో 32 డివిజన్లు, 2, 437 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో 766 సమస్యాత్మక, 250 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. 177 మొబైల్ పార్టీలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, కమిషరేట్ పరిధిలో 15 తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు సీపీ. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 73 పికెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎన్నికల సందర్భంగా 587 ప్రైవేటు ఆయుధాలను డిపాజిట్ చేయించామని, 369 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేయడంతో పాటు…ప్రతి పోలింగ్ సెంటర్ ను జియో ట్యాగింగ్ చేశామన్నారు సీపీ సజ్జనార్.
ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి
- హైదరాబాద్
- November 30, 2020
లేటెస్ట్
- V6 DIGITAL 17.05.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు