వరంగల్
మేడారంలో ఘనంగా పొట్ట పండుగ
తాడ్వాయి,వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో బుధవారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలకు పొట్ట పండుగను ఘనంగా నిర్వహించారు. కొత్తగా పండించిన మొక్కజొన్
Read Moreవరంగల్ జిల్లాలో రైతుల కోసం టోల్ ఫ్రీ
గ్రేటర్ వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో యూరియా కొనుగోలు, ఇతర సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను సద్వినియోగం చేసుకోవా లని
Read Moreహనుమకొండలో దనైరా సిల్క్ షో రూం ప్రారంభం
హనుమకొండ సిటీ, వెలుగు: ట్రైసిటీ ప్రశాంత్నగర్లోని తెలంగాణ చౌరస్తా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ధనైరా సిల్క్ పట్టు చీరల షోరూంను నటి సుహ
Read Moreయూరియా జల్దియ్యాలె..వరంగల్లో యూరియా కొరతపై రైతుల నిరసన
నర్సంపేట/ బచ్చన్నపేట/ నల్లబెల్లి/ తొర్రూరు/ నెల్లికుదురు, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల యూరియా కోసం పలు పార్టీల ఆధ్వర్యంలో రైతులు
Read Moreరేషన్ కార్డుల జారీ స్పీడప్ ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు లక్ష..
పెరిగిన కార్డులతో పేదల్లో ఆనందం ఉమ్మడి వరంగల్లో 12,16,363 చేరిన కార్డుల సంఖ్య జనగామ, వెలుగు: రేషన్ కార్డుల కోసం ఏండ్లుగా ఎదురు చూసిన
Read Moreకల్వర్టును ఢీకొట్టిన కారు.. దంపతులు మృతి.. జనగామ జిల్లా లింగాలఘనపూర్ మండలంలో ప్రమాదం
ఇద్దరు పిల్లలకు గాయాలు రఘునాథపల్లి (లింగాలఘనపూర్), వెలుగు : కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో భార్యాభర్తలు చనిపోగా, ఇద్దరు పిల్లలకు గాయాల
Read Moreగోదావరి ఉగ్రరూపం దాల్చింది.. 11 లక్షల క్యూసెక్కులు దాటిన ప్రవాహం
రోడ్లపైకి చేరిన వరద, పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం ఏటూరునాగారం మండలం రామన్నగూడెం, భద్రాచ
Read Moreవరద ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్
మహాముత్తారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం- మేడారం ప్రధాన రహదారిపై కేశవపూర్ వద్దనున్న పెద్దవాగు, మహాముత్తారం- యామన్ పల్లి మధ్య ఉన్న కోణంపేట
Read Moreఉనికిచర్లలో సాండ్ బజార్ ప్రారంభం
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం టీజీఎండీసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను మంగళ
Read Moreయూరియా సరఫరాలో ఇబ్బందులు ఉండొద్దు
ధర్మసాగర్/ రాయపర్తి/ గూడూరు/ కొత్తగూడ, వెలుగు: యూరియా సరఫరాలు రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దని అధికారులు అన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాలో సొసైటీలను
Read Moreనాణ్యమైన భోజనం అందించాలి : ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా
మహాముత్తారం, వెలుగు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండ
Read Moreజల సంరక్షణ పై దృష్టి పెట్టాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్
జనగామ అర్బన్, వెలుగు: జల సంరక్షణపై దృష్టి పెట్టడంతో వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించినట్లు జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. మంగళవారం జల శక్
Read Moreగ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలి : స్నేహ శబరీశ్
ధర్మసాగర్, వెలుగు: గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ సూచించారు. మం
Read More












