వరంగల్

రామప్పలో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్..సంప్రదాయ దుస్తుల్లో ప్రపంచ సుందరాంగుల పూజలు

మిస్ వరల్డ్ కంటెస్టంట్లు వరంగల్లో సందడి చేశారు. కంటెస్ట్ లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరాంగులు బుధవారం (మే 14) వరంగల్ చేరుకున్నారు. బుధవారం సాయం

Read More

ఇయ్యాల ( మే 15న ) వరంగల్​కు మిస్​వరల్డ్​ బ్యూటీస్​

స్వాగత సత్కారాలకు ఏర్పాట్లు పూర్తి  జిగేల్ మంటున్న వెయ్యిస్తంభాల గుడి, వరంగల్‍ కోట, రామప్ప టెంపుల్‍  ఏర్పాట్లు పూర్తి చేసిన ఆ

Read More

సరస్వతీ పుష్కరాలు తెలంగాణ కుంభమేళా..మోదీ, అమిత్ షాను ఆహ్వానిస్తాం : ఎంపీ గడ్డం వంశీకృష్ణ

త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో గురువారం నుంచి జరిగే సరస్వతి పుష్కరాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ప్రభుత్వం తరపున ఆహ్వానిస్తామన

Read More

మే 14న వరంగల్ కు అందాల తారలు..వెయ్యి స్తంభాల గుడి,రామప్ప సందర్శన

మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ మే 14న వరంగల్ వెళ్లనున్నారు.  వెయ్యిస్తంభాల గుడి, పోర్ట్, యునెస్కో వారసత్వ సంపద అయిన రామప్ప ఆలయాన్ని సందర్శించి, అక్కడే

Read More

ఎరుకల  నాంచారమ్మ జాతర షురూ

వెంకటాపూర్( రామప్ప) వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం రామాంజాపూర్​ ఎరుకల నాంచారమ్మ జాతర ప్రారంభమయ్యింది. సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్

Read More

వరంగల్​ కోటలో ఏర్పాట్ల పరిశీలించిన కలెక్టర్లు

హనుమకొండ/ కాశీబుగ్గ/ ఖిలా వరంగల్​(మామునూరు). వెలుగు: ఈ నెల 14న మిస్​వరల్డ్​ కంటిస్టెంట్స్​ వరంగల్​ కోటకు రానున్నందున సోమవారం వరంగల్, హనుమకొండ కలెక్టర్

Read More

గ్రీవెన్స్​ అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్​రిజ్వాన్ బాషా షేక్

జనగామ/ ములుగు, వెలుగు: గ్రీవెన్స్​కు వచ్చే అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు. సోమవారం జనగామ కలెక్టరేట్​లో నిర్వహించ

Read More

సరస్వతీ పుష్కరాల్లో ఆఫీసర్లు అలర్ట్ గా ఉండాలి : కలెక్టర్ రాహుల్ శర్మ

మల్హర్, (మహాదేవపూర్), వెలుగు: కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, త్రివేణి సంగమంలో సరస్వతీ పుష్కరాల సమయంలో అఫీసర్లు అలర్ట్​గా ఉండాలని భూపాలపల్లి కలెక్టర్ రాహ

Read More

నేనున్నాను.. ధైర్యంగా ఉండండి: గడ్డం వంశీకృష్ణ

మల్హర్, (కాటారం) వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో ఇటీవల ఇసుక లారీ ఢీకొని ధన్వాడ గ్రామానికి చెందిన తులసెగారి రాజలింగు(55) అనే వ్

Read More

మిర్చి రీసెర్చ్​ సెంటర్​ ఏమాయే .. తెగుళ్లతో నష్టపోతున్న రైతులు

చపాటా మిర్చికి అంతర్జాతీయ గుర్తింపు మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ఎదురు చూస్తున్న కర్షకులు  జిల్లాలో ప్రతి ఏడాది విరివిగా మిర్చి పంట సా

Read More

కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలకు 790 ప్రత్యేక బస్సులు

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,580 ట్రిప్పులు 15వ తేదీ నుంచి 26 వరకు నడవనున్న స్పెషల్‌‌ బస్సులు హనుమకొండ, వెలుగు : ఈ నెల 15 న

Read More

భారత సైన్యానికి మద్దతుగా బైక్ ర్యాలీ

మంగపేట, వెలుగు: భారత్​–పాక్​యుద్ధంలో సాహసాన్ని ప్రదర్శిస్తున్న వీర జవాన్లకు కృతజ్ఞతలు తెలుపుతూ, వీర మరణం పొందిన సైనికులకు నివాళులర్పిస్తూ  

Read More

నాంచారమ్మ జాతరకు సర్వం సిద్ధం

నేటి నుంచి వారం రోజులపాటు ఉత్సవాలు వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: ములుగు జిల్లా వెంకటాపూర్​ మండలం రామానుజాపూర్​లో ఎరుకల నాంచారమ్మ జాతరకు సర్వం స

Read More