వరంగల్
గ్రూప్–2లో మూడోసారి సర్కారు కొలువుకు ఎంపిక
దంతాలపల్లి, వెలుగు: గ్రూపు-2 ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. మండల పరిధిలోని పెద్దముప్పారం గ్రామానికి చెందిన దిగోజు బద్రమ్మ సోమయ్య దంపతుల కొడుకు దిగోజు ష
Read Moreఅమెరికాలో బతుకమ్మ పండుగ
హనుమకొండ, వెలుగు: మన అమెరికన్ తెలుగు అసోసియేషన్(మాటా) ఆధ్వర్యంలో అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ సంబురాలు నిర
Read Moreట్రైబల్ యూనివర్సిటీ పనులు స్పీడప్ చేయాలి : మంత్రి సీతక్క
ఎంపీలు బలరాం నాయక్, గోడం నగేశ్తో కలిసి కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన ములుగు, వెలుగు: ములుగు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పనులు స్పీడప్చేయాల
Read Moreకారుణ్య నియామకాల కోసం కృషి చేస్తాం
ములుగు, వెలుగు: మోడల్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అనుకోని ఘటనలు జరిగితే వారి కుటుంబాల్లోని వ్యక్తులకు కారుణ్య నియామకాల ద్వారా ఉపాధి కల్పిస్తున్
Read More31 జడ్పీటీసీలు.. 27ఎంపీపీలు.. ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు మిగతా స్థానాలు ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం స్థానాలు 75 మంగపేట ఎంపీపీ రి
Read Moreలొంగిపోయి ప్రశాంత జీవితం గడపండి: మావోయిస్టులకు ఎస్పీ శబరీశ్ పిలుపు
ములుగు, వెలుగు: మావోయిస్టులు లొంగిపోయి కుటుంబాలతో ప్రశాంత జీవితం గడపాలని, అందుకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని ములుగు జిల్లా ఎస్పీ పి.శబరీశ్ పిలుప
Read Moreఅభివృద్ధి కోసం నిధులు తీసుకువస్తా : ఎంపీ డాక్టర్ కడియం కావ్య
హనుమకొండసిటీ, వెలుగు: అభివృద్ధి పనుల కోసం ప్రతిపాదనలను అందజేస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడ
Read Moreఇద్దరు కొడుకులను చంపిన తల్లి..
జనవరిలో చిన్న కుమారుడిని నీటి సంపులో పడేసి చంపి ప్రమాదంగా చిత్రీకరణ ఈ నెల 24న పెద్దకొడుకుకు ఉరి వేసి హత్య మహబూబాబాద్ జిల్లా క
Read Moreగౌరీకి సీమంతం..వరంగల్ జిల్లాలో ఆవుకు వేడుక
నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లాకు చెందిన ఓ రైతు తను పెంచుకునే ఆవుకు ఘనంగా సీమంతం నిర్వహించారు. నర్సంపేట మండలం దాసరిపల్లికి చెందిన పెండ్యాల సురేందర్ గ
Read Moreబకాయిలు కడ్తలే..!
ఉమ్మడి జిల్లాలో 1,16,768 టన్నుల వడ్ల పెండింగ్ పట్టించుకోని కాంట్రాక్టు సంస్థలు అధికారులకు తప్పని తిప్పలు జనగామ, వెలుగు: సీఎంఆ
Read Moreనాలుగు నెలల జీతాలు చెల్లించాలి..మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా
మిషన్ భగీరథ పంప్ హౌస్కు తాళం వేసి సిబ్బంది ధర్నా భూపాలపల్లి జిల్లాలో 3 మండలాల్లో నీటి సరఫరా బంద్ వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: &nbs
Read Moreకన్నతల్లే కాల సర్పం అయ్యింది.. జనవరిలో ఒక కొడుకు.. ఇప్పుడు మరో కొడుకు హత్య.. మహబూబాబాద్ జిల్లాలో..
అప్పుడప్పుడే మాటలు నేర్చుకుంటూ.. ముద్దు ముద్దు పలుకులు పలుకుతూ.. చిరు చిరు అడుగులు వేస్తూ.. అమ్మ వేలు వదలకుండా ఉండే చిన్నారులంటే ఏ తల్లికైనా ఎంతో అపుర
Read Moreరూ.4.29 కోట్లతో ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి : మంత్రి పొన్నం ప్రభాకర్
ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వై జంక్షన్ను రూ.4.29 కోట్లతో అభివృద్ధి చేసినట్లు రవాణా శాఖ మంత్రి పొన్న
Read More












