
వరంగల్
చలాన్లు 120.. ఫైన్ రూ.32,165
కాజీపేట, వెలుగు: వరంగల్ జిల్లా కాజీపేట ఎఫ్ సీఐ వద్ద నుంచి మంగళవారం టూవీలర్(ఏపీ 36ఎ ఎక్స్ 4930 )పై ఓ యువకుడు వెళ్తుండగా చెక్ పాయింట్ ట్రాఫిక్ పోలీసులు
Read Moreహనుమకొండ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ కు గ్రామానికో పోలీస్.. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ మళ్లీ యాక్టివ్
కమిషనరేట్ లో ఇన్నాళ్లు నామ్ కే వాస్తేగా వీపీవో వ్యవస్థ క్షేత్రస్థాయిలో నిఘా కరువై పెరుగుతున్న నేరాలు క్రైమ్ కంట్రోల్ పై దృష్టి పెట్టిన పో
Read More‘కొండాయి’ ముంపు బాధితులను ఆదుకుంటాం : మంత్రి సీతక్క
‘ వీ6 వెలుగు’ కథనంపై స్పందించి హామీ ఇచ్చిన మంత్రి సీతక్క అడవిలోంచి గ్రామానికి వెళ్లిన ముంపు కుటుంబాలు ఏటూరు
Read Moreవరద నష్టం జరుగకుండా అలర్ట్గా ఉండాలి : ఎఫ్సీడీఏ కమిషనర్ శశాంక
ఏటూరునాగారం, వెలుగు: భారీ వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలో ఎలాంటి ఆస్థి, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు స్పీడప్ చేయాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను స్పీడప్ చేసి స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నంబర్ వన్ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే కడియం శ్ర
Read Moreముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు బోనస్ పంపిణీ : ఎ.ప్రవీణ్రెడ్డి
భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ సభ్యులకు ఈ ఏడాది రూ.15.47 కోట్ల బోనస్ పంపిణీ చేయనున్నట్లు ముల్కనూర్ సొసైటీ అధ్యక్షుడు ఎ.ప్రవీణ
Read Moreహనుమకొండ జిల్లాలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కేసు
హసన్ పర్తి,వెలుగు : హనుమకొండ జిల్లా భీమారంలో ముగ్గురు ఫేక్ డాక్టర్లపై కాకతీయ వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్
Read Moreహసన్ పర్తిలో 30 కేజీల గంజాయి పట్టివేత .. ఒడిశాకు చెందిన నిందితుడు అరెస్టు
కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి వెల్లడి హసన్ పర్తి, వెలుగు : బ్యాగుల్లో గంజాయి తరలిస్తుండగా ఒకరిని హనుమకొండ జిల్లా హసన్ పర్తి పోలీసులు పట్
Read Moreబీజేపీలో విలీనం నిజం కాబట్టే.. కేటీఆర్ స్పందించట్లే : ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి
బీఆర్ఎస్ పార్టీని మైనార్టీలు నమ్మొద్దు వరంగల్, వెలుగు: బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేసేందుకు ప్రయత్నించినది నిజం
Read Moreవరంగల్ ఎంజీఎం నర్సింగ్ హాస్టల్లో పెచ్చులూడిన పైకప్పు
స్టూడెంట్లు లేకపోవడంతో తప్పిన ప్రమాదం వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆవరణలో ఉన్న నర్సింగ్ హాస్టల్లో ఆ
Read Moreవరద భయంతో వలస !..జంపన్న వాగు దాటి దొడ్ల గ్రామానికి చేరుకున్న కొండాయి ప్రజలు
అటవీ ప్రాంతంలో గుడారాలు ఏర్పాటు చేసుకున్న బాధితులు 2023లో వచ్చిన వరదల్లో ఎనిమిది మంది మృతి మరోసారి వరద వస్తుందన్న భయంతో వలసబాట పట్ట
Read Moreనెల్లికుదురు మండలంలో అదుపుతప్పి బావిలో పడిన ఆటో
భర్త మృతి, భార్య, కొడుకుకు గాయాలు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో ఘటన నెల్లికుదురు, వెలుగు : ఆటో అదుపుతప్పి బావిలో పడడంతో
Read Moreకార్పొరేట్లకు అనుకూలంగా కేంద్ర పాలన : జాన్ వెస్లీ
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శ జనగామ, వెలుగు : కేంద్ర ప్రభుత్వ పాలన కార్పొరేట్లకు అనుకూలంగా సాగుతోందని సీపీఎం రాష్ట్
Read More