వరంగల్

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఆర్ట్స్ కాలేజీ ఎంవోయూ

హనుమకొండ సిటీ, వెలుగు : యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ట్రైనింగ్ ప్లేస్​మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుతో ఎంఓయూ కుదుర్చు

Read More

భూభారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి : కలెక్టర్ డాక్టర్ సత్యశారద

నర్సంపేట, వెలుగు : భూభారతి దరఖాస్తులను పరిశీలించి రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధ

Read More

నాటుబాంబు పేలి ఒకరికి గాయాలు.. ములుగు జిల్లా మదనపల్లిలో ఘటన

ములుగు, వెలుగు: నాటుబాంబు పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ములుగు జిల్లా మదనపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్

Read More

సోలార్ గ్రామానికి కోటి నజరానా.. ప్రతి ఇంటికీ సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు చర్యలు

    ములుగు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 8 గ్రామాల ఎంపిక     అత్యధికంగా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకున్న గ్రామానికి రూ.కో

Read More

ములుగు జిల్లాలో 175 వడ్ల కొనుగోలు కేంద్రాలు

ఏటూరునాగారం, వెలుగు: జిల్లాలో రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని,  రైతులకు అక్కడే ట్రక్​ షీట్​అందించాలని ములుగు కలెక్టర్ దివాకర సూచించ

Read More

గొర్ల మందపైకి దూసుకెళ్లిన కారు.. స్పాట్లో మృతి చెందిన 16 గొర్లు

జడ్చర్ల, వెలుగు: మందపైకి కారు దూసుకెళ్లడంతో గొర్లు చనిపోయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం హైదరాబాద్​

Read More

అంతర్జాతీయ సదస్సుకు కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్లు

హసన్ పర్తి, వెలుగు: వరంగల్ కాకతీయ యూనివర్సిటీ తెలుగు శాఖ విభాగానికి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంతర్జాతీయ సదస్సుకు ఎంపికయ్యారు. ఈనెల 9,10,11

Read More

వడ్లు కొనకుండానే కొన్నట్లు చూపి రూ. కోటి స్వాహా .. హనుమకొండ జిల్లా కమలాపూర్‌‌లో వెలుగు చూసిన ఘటన

మిల్లర్లు, అగ్రికల్చర్‌‌ ఆఫీసర్లు, ఐకేపీ నిర్వాహకుల చేతివాటం శాయంపేట, వెలుగు : వడ్లు కాంటా వేయకుండానే, ఒక్క బస్తా కూడా మిల్‌&zw

Read More

ఫస్టియర్ క్లాసులకు షెడ్లు..పూర్తికాని మెడికల్ కాలేజీ బిల్డింగ్ల నిర్మాణం

ముగిసిన స్టేట్​కోటా సెకండ్​ఫేజ్ ​కౌన్సిలింగ్​ ఎంసీహెచ్​ బిల్డింగ్​ లో క్లాసుల నిర్వాహణకు ఏర్పాట్లు ప్రాక్టికల్స్​ కోసం జీజీహెచ్​పై మరో షెడ్​ ని

Read More

సమ్మక్క– సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ.. రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్రెడ్డి

రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్​, కిషన్​రెడ్డి రీసెర్చ్​లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తది త్వరలో కొత్త క్యాంపస్​కు శంకుస్థాపన చే

Read More

మానుకోటకు రైల్వే పీవోహెచ్‌‌‌‌.. 300 ఎకరాల్లో వరంగల్‌‌‌‌ – మహబూబాబాద్‌‌‌‌ రూట్‌‌‌‌లో ఏర్పాటుకు రైల్వే శాఖ ఉత్తర్వులు

300 ఎకరాల్లో ఏర్పాటు, రూ. 908.15 కోట్లు మంజూరు   ప్రత్యక్షంగా ఐదు వేల మందికి ఉపాధి మహబూబాబాద్, వెలుగు :  ఉమ్మడి వరంగల్‌

Read More

సమస్యాత్మక పోలింగ్‍ కేంద్రాలు గుర్తించాలి : పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సింగ్‍

వరంగల్‍, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను పకడ్బందీగా చేపట్టాలని వరంగల్‍ పోలీస్‍ కమిషనర్‍ సన్‍ప్రీత్‍సి

Read More

రెంట్‌‌‌‌ ఇవ్వడం లేదని... సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ స్కూల్‌‌‌‌కు తాళం.. ములుగు జిల్లా కేంద్రంలో ఘటన

ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలో అద్దె భవనంలో నడుస్తున్న సోషల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ గురుకుల బాలికల స్కూల్&

Read More