బర్మింగ్హామ్: విరాట్ కోహ్లీ, అశ్విన్ ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ పాజిటివ్గా తేలి టెస్టు మ్యాచ్కు దూరమయ్యేలా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు మరవొద్దని, రద్దీ ప్రాంతాలకు అస్సలు వెళ్లొద్దని బీసీసీఐ, మెడికల్ టీమ్ హెచ్చరించినా ఇండియా ఆటగాళ్లు పట్టించుకోవడం లేదు. బోర్డు సూచనలను పక్కనబెట్టిన టెస్టు ప్లేయర్లంతా బర్మింగ్హామ్లో ఓ హోటల్కు వెళ్లి లంచ్ చేశారు. మాజీ కెప్టెన్ విరాట్, పంత్, శ్రేయస్, సిరాజ్, గిల్, సైనీ, శార్దూల్, కమలేశ్.. హోటల్ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. మరోవైపు కేఎస్ భరత్, జడేజా బర్మింగ్హామ్ వీధుల్లో తిరగ్గా.. కోహ్లీ మరోసారి గుంపుగా ఉన్న ఫ్యాన్స్తో కలిసి ఫొటో దిగాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవ్వడంతో క్రికెటర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కరోనా ముప్పు ఉన్నప్పటికీ.. ఇంత అజాగ్రత్తగా ఉండటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో క్రికెటర్లను మరోసారి హెచ్చరిస్తామని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.
క్రికెటర్లను మరోసారి హెచ్చరించిన బీసీసీఐ
- ఆట
- June 29, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం