
- రెండు క్లినిక్స్ సీజ్
మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ లో పరిధిలోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో అర్హత లేకుండా ట్రీట్మెంట్చేస్తున్నారని గుర్తించిన వైద్యాధికారులు దవాఖాన లైసెన్స్ రద్దు చేశారు. మేడ్చల్ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమాగౌరి మాట్లాడుతూ బోడుప్పల్ వెల్ విషర్స్హాస్పిటల్ డాక్టర్గౌతమి రెండేండ్లుగా అందుబాటులో లేరని, దీంతో ఫార్మాసిస్ట్ ట్రీట్మెంట్ఇస్తున్నారని తేలిందన్నారు. ఆ హాస్పిటల్లైసెన్సు రద్దు చేశామని, అలాగే రూల్స్బ్రేక్చేసిన రక్షిత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, పల్స్ క్లినిక్ ను సీజ్ చేశామన్నారు.