కలకత్తా: వెస్ట్ బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్ దిలీప్ ఘోష్పై అధికార తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. బుధవారం రాజార్హట్లో మార్నింగ్ వాక్కు వెళ్లిన దిలీప్పై తృణమూల్ పార్టీ సపోర్టర్స్ అటాక్ చేశారు. ఆయనను కాపాడటానికి యత్నించిన పర్సనల్ సెక్యూరిటీపై కూడా నిందితులు దాడి చేశారు. అలాగే దిలీప్ వెహికిల్ను ధ్వంసం చేశారు. దీనిపై దిలీప్ ఘోష్ స్పందిస్తూ.. ‘ప్రస్తుతం నేను రాజర్హట్–న్యూటౌన్ ఏరియాలో ఉంటున్నా. ఎప్పటిలానే ఇవ్వాళ కూడా ఉదయం బయటికి వెళ్లా. కొచ్పుకూర్ విలేజ్లో మా పార్టీ కార్యకర్తలు నా కోసం ఎదురు చూస్తున్నారు. నేను అక్కడికి చేరుకోవడానికి ముందే తృణమూల్ సపోర్టర్స్ నాతోపాటు సెక్యూరిటీ గార్డ్స్పై అటాక్కు దిగారు. ఈ ప్రాంతానికి నేను వస్తున్నట్లు లోకల్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చాం. కానీ వాళ్లు ఏమీ చేయలేదు. దీన్ని బట్టి బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించుకోవచ్చు. నేనంటే తృణమూల్ కాంగ్రెస్కు ఎందుకంత భయమో తెలీదు’ అని దిలీప్ చెప్పారు. ఈ ఘటనను ఖండిస్తూ కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. ‘చాలా మందికి బీజేపీ సిద్ధాంతాలు నచ్చకపోవచ్చు. కానీ ఘోష్ మీద జరిగిన దాడి ఆమోదయోగ్యం కాదు’ అని రంజన్ చౌదరి పేర్కొన్నారు.
బెంగాల్ బీజేపీ ప్రెసిడెంట్పై తృణమూల్ మద్దతుదారుల దాడి
- దేశం
- July 1, 2020
లేటెస్ట్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ముగిసిన నామినేషన్ల గడవు
- అవునా :భారతీయుల్లో 60 శాతం రోగాలు..సరైన ఫుడ్ తినకపోవటం వల్లే
- VD12 Vijay Devarakonda : VD 12 అప్డేట్పై డైరెక్టర్ గౌతమ్ లెటర్ రిలీజ్..రౌడీ ఫ్యాన్స్ సహనానికి మరో పరీక్ష పెట్టారుగా
- చొప్ప కాలపెడుతుండగా .. రైతు సజీవదహనం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- ఇంటింటికి ఉద్యోగాలు ఇస్తానని బీఆర్ఎస్ నిరుద్యోగులను మోసం చేసింది : గడ్డం వంశీ కృష్ణ
- Kannappa: కన్నప్పలో శివుడు ప్రభాసే.. క్లారిటీ వచ్చేసింది
- రూ.200 కోట్ల వ్యయం.. ఈశాన్య భారతాన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
- ఈ నెల 11న రాహుల్ గాంధీ కడప పర్యటన.. షెడ్యూల్ ఇదే..
- బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
Most Read News
- ఆర్బీఐ ఆంక్షలు: PhonePe, Google Pay లావాదేవీలపై లిమిట్..!
- తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- SRH vs LSG: కట్టడిచేసిన సన్రైజర్స్ బౌలర్లు.. ఇక బ్యాటర్లపైనే భారం
- పిటిషన్ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత