న్యూఢిల్లీ: మన దేశానికి చెందిన 92 ఏండ్ల పెద్దావిడ 75 ఏండ్ల తర్వాత పాకిస్తాన్లోని తన పూర్వీకుల ఇంటిని సందర్శించింది. 3 నెలల గడువుతో వీసా మంజూరు చేయడంతో రీనా చిబ్బర్ శనివారం పాక్లోని రావల్పిండిలో ఉన్న ప్రేమ్నివాస్కు చేరుకున్నారని అక్కడి మీడియా వెల్లడించింది. తనలాంటివాళ్లు వచ్చిపోవడానికి వీలుగా వీసా నిబంధనలు సడలించాలని, అందుకు 2 దేశాలు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా రీనా ఇండియా, పాక్ ప్రభుత్వాలను కోరారు. 1947లో దేశ విభజనప్పుడు తన వయసు 15 ఏండ్లని, అప్పుడు తన కుంటుంబం ఇండియాకు వచ్చేసిందని చెప్పారు. తాను 1965లో తన పూర్వీకుల ఇంటిని చూసేందుకు వీసా అప్లై చేసినప్పటికీ, యుద్ధం కారణంగా పాక్ అనుమతివ్వలేదని ఆమె పేర్కొన్నారు.
75 ఏండ్ల తర్వాత పూర్వీకుల ఇంటికి
- దేశం
- July 18, 2022
లేటెస్ట్
- పీసీసీ రేసులో ఉన్నది ఎవరు.?
- కరీంనగర్ సిటీలో ఫుట్పాత్లపై పొంచి ఉన్నప్రమాదాలు
- పీసీసీ రేసులో ఎస్సీ కోటాలో ఇద్దరు.. బీసీ కోటాలో ముగ్గురు
- హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం.. ట్రాఫిక్ జాం
- Sunny Leon: అందుకే సన్నీ లియోన్ బర్త్ డే వేడుకలు.. కారణం చెప్పిన కర్ణాటక కుర్రోళ్ళు
- గుండెపోటుతో చనిపోయి ఇద్దరికి చూపునిచ్చిన టీచర్
- త్వరలో స్థానిక ఎన్నికలు
- GV Prakash: తమిళ ప్రజల గౌరవం తగ్గిపోయిందా.. విడాకుల ట్రోల్స్పై జీవీ ప్రకాష్ షాకింగ్ కామెంట్స్
- బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్.. ఇద్దరు మృతి
- టీడీపీలో చేరిన ఎమ్మెల్సీపై అనర్హత వేటు
Most Read News
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!