నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ-3 అంగన్వాడీ కేంద్రం టీచర్ ఎన్.పద్మ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పద్మకు వుమెన్ అచీవర్స్-–2024 అవార్డు ప్రదానం చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ క్రాంతి వెస్లీ పాల్గొని ఈ అవార్డు అందజేశారు. రాష్ట్రస్థాయిలో అవార్డు అందుకున్న పద్మను జిల్లా ఐసీడీఎస్ అధికారులు, ఉద్యోగులు అభినందించారు.
అంగన్వాడీ టీచర్కు వుమెన్ అచీవర్స్ అవార్డు
- ఆదిలాబాద్
- March 15, 2024
లేటెస్ట్
- పారిస్ ఒప్పందం..1.5 సెల్సియస్ లిమిట్
- వడదెబ్బ ప్రమాదమా?..లక్షణాలు ఇవే
- యూట్యూబర్: ఫిట్ ఇండియా ఫ్రం అమెరికా
- స్ట్రీమ్ ఎంగేజ్ : నవ్వులు పంచుతూ ఆలోచింపచేస్తుంది
- టెక్నాలజీ : గూగుల్ మీట్ నుంచి స్మార్ట్ టిప్స్
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆడియో లీక్
- టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్
- టెక్నాలజీ : మల్టిపుల్ యాప్లు ఒకేసారి డౌన్లోడ్
- టెక్నాలజీ : కళ్లు కాపాడుకోండిలా..
- కవర్ స్టోరీ : వామ్మో ఎండలు .. నార్త్ ఇండియా టెంపరేచర్లు
Most Read News
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు