
గద్వాల, వెలుగు: మంచినీళ్ల కోసం ఏకంగా మహిళలు నీళ్ల ట్యాంక్ ఎక్కారు. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో నీళ్ల కోసం వాటర్ ట్యాంక్ పైకి ప్రజలు బిందెలతో నీటిని తీసుకొచ్చారు.
ప్రమాదవశా త్తు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.