ఇంగ్లండ్ లో జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ లో భారత్-ఇంగ్లండ్ జట్లు ఫైనల్కు వెళ్తాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అభిప్రాయపడ్డారు. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తుందన్నారు. తాజాగా… గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్న సుందర్ పిచాయ్ క్రికెట్ మాట్లాడారు. తనను తాను ఓ క్రికెట్ అభిమానిగా చెప్పుకున్నారు. ప్రపంచకప్ ఫైనల్ పోరు భారత్-ఇంగ్లండ్ మధ్యే ఉంటుందన్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా చాలా సమర్ధవంతమైన జట్లని కూడా చెప్పారు. ఫైనల్ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకోవాలని కోరుకుంటున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.
వరల్డ్ కప్: ఫైనల్కు భారత్, ఇంగ్లండ్ జట్లు
- ఆట
- June 13, 2019
లేటెస్ట్
- జార్ఖండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ అరెస్ట్
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్
- తెలంగాణ ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది: కిషన్ రెడ్డి
- దేవుడా : కాశీకి వెళ్లే రైలులో పురుగుల అన్నం.. రైల్వే శాఖ ఏం చెప్పిందో తెలుసా..!
- GT vs PBKS: టాస్ గెలిచిన రాజస్థాన్.. పరువు కోసం పంజాబ్
- 2029 తర్వాత కూడా మా నాయకుడు మోదీనే : అమిత్ షా
- మోదీ పాలనలో.. పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారు: ప్రియాంక గాంధీ
- Sandeep Lamichhane: అతను నిర్దోషి.. రేప్ కేసులో నేపాల్ క్రికెటర్కు అనుకూలంగా తీర్పు
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- IPL 2024: స్వదేశానికి వెళ్ళిపోయిన కగిసో రబడా.. కారణమిదే!
Most Read News
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి
- రైతులకు ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కరీంనగర్ లోక్ సభ ఫలితాలు షాక్ ఇవ్వబోతున్నయ్ : బండి సంజయ్
- Beauty Care: వీటితో ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలకు చెక్..!
- టూర్లకు పోతున్న లీడర్లు
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ