నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు!

నీ దొంగ ఏడుపులు రాష్ట్ర ప్రజలు నమ్మరు బాబు!

విధి ఎవరినీ విడిచిపెట్టదన్నారు ఏపీ వైసీసీ ఎమ్మెల్యే రోజా. అందరి ఉసురు తగిలి చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు తనను ఎంతో అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు రోజా. ఇవాళ తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు. చంద్రబాబు దొంగ ఏడుపులకు ఎవరూ జాలి చూపించరని చెప్పారామె. జీవితంలో అసెంబ్లీలో పెట్టని విధంగా బాబే శపథం చేసుకున్నారన్నారు రోజా.