నల్గొండ అర్బన్, వెలుగు: యోగా, మెడిటేషన్తో గర్భిణీలకు ఎంతో మేలు జరుగుతుందని డీడబ్ల్యూవో సక్కుబాయి, సీడీపీవో నిర్మల, డాక్టర్ విఠల్ బాబు సూచించారు. మంగళవారం పట్టణంలోని చిన్న వెంకటరెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఆర్య జనని గర్భిణుల అవగాహన సదస్సుకు వారు హాజరై మాట్లాడారు. గర్భిణులు సెల్ ఫోన్కు దూరంగా ఉండాలని, లేదంటే పుట్టబోయే బిడ్డపై రేడియేషన్ ప్రభావం పడుతుందని హెచ్చరించారు. వారి అలవాట్లు, పరిసరాల ప్రభావం కూడా ఉంటుందని చెప్పారు. శ్రీవాణి, వేదాంత రామకృష్ణమాచార్యులు ఉన్నారు.
యోగాతో గర్భిణులకు మేలు
- నల్గొండ
- February 21, 2024
లేటెస్ట్
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
- రాహుల్, అమిత్ షా- రిజర్వేషన్లు | ప్రచారంపై వేసవి ప్రభావం | రాఘవ లారెన్స్- ట్రాక్టర్ |V6 తీన్మార్
- LSG vs KKR: లక్నో సమిష్టి విఫలం.. హ్యాట్రిక్ కొట్టిన కోల్కతా
- మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?